Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.
January 30, 2026 09:43 AM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లోని సాలగ్రామ నారాయణుడికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గండభేరుండ నరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ విష్ణుమూర్తి యొక్క అత్యంత ఉగ్రమైన, అరుదైన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుని కోపాన్ని తగ్గించడానికి, శరభుడిని ఓడించడానికి విష్ణువు ఈ రెండు తలల పక్షి, గండభేరుండ రూపాన్ని ధరించారు. దీనిని అష్టముఖ గండభేరుండ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు. గండభేరుండ నరసింహస్వామి హయగ్రీవ, వ్యాఘ్ర, సింహ, గండభేరుండ (రెండు తలల పక్షి), భల్లుక, ఎలుగుబంటి, గరుడ, ఆంజనేయ, వరాహ,

ఎనిమిది ముఖాలు, 32 చేతులతో ఉంటారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల శత్రు సంహారం, రోగ నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుందని, ఇది అపారమైన మాయా శక్తి కలిగిన రూపంగా పురాణాల్లో తెలుపబడింది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News