Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!
February 11, 2026 05:15 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

హాలియామున్సిపాలిటీ(నాగార్జున సాగర్ /నంది కొండ నియోజకవర్గం) 7వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేగింది. అమెరికాలో ఉన్న వీరమల్లు నిఖిల్, వీరమల్లు వెంకటేశ్వర్లు, వీరమల్లు జ్యోతి పేర్లతో ముగ్గురు వ్యక్తులు ఓటు వేశారని తీవ్ర ఆరోపణలు. CC ఫుటేజీల్లో గమనించి ఎన్నికల అధికారి (ఆర్‌ఓ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డబ్బు-మద్యం పంపిణీ.. BRSపై దాడులు: ప్రశాంతంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలతో చూపించుతున్నారని ఆరోపణ. ఎప్పుడూ లేని విధంగా డబ్బులు, మద్యం పంపిణీలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి BRS కార్యకర్తలను భయపెడుతూ అధికార పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారని నల్గొండ ప్రాంతంలో సంచలనం.

నోముల భగత్ హెచ్చరిక: నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ ఆరోపణలు చేస్తూ, "ఎన్నికలు నీతిగా, నిజాయితీగా జరగాలి. దొంగ ఓట్లు, డబ్బు-మద్యం మోసాలు ఆగాలి" అని అధికారులకుపిలుపునిచ్చారు. హాలియా ఎన్నికల్లో నల్గొండలోని 30, 32, 37 డివిజన్ దొంగ ఓటు ఘటనల్లా ఈ మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్రోజు మధ్యాహ్నం 64.11% ఓటింగ్ నమోదైనా, ఈ ఘటనలు ఎన్నికల వాతావరణాన్ని ఉద్వేగభరితం చేశాయి. అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News