Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:56 PM

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!
February 11, 2026 05:15 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అసలు ఓటర్లు అమెరికాలో . . . నకిలీ ఓటర్లు నందికొండలో ఓటు వేసారా . . . !!!

హాలియామున్సిపాలిటీ(నాగార్జున సాగర్ /నంది కొండ నియోజకవర్గం) 7వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేగింది. అమెరికాలో ఉన్న వీరమల్లు నిఖిల్, వీరమల్లు వెంకటేశ్వర్లు, వీరమల్లు జ్యోతి పేర్లతో ముగ్గురు వ్యక్తులు ఓటు వేశారని తీవ్ర ఆరోపణలు. CC ఫుటేజీల్లో గమనించి ఎన్నికల అధికారి (ఆర్‌ఓ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డబ్బు-మద్యం పంపిణీ.. BRSపై దాడులు: ప్రశాంతంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలతో చూపించుతున్నారని ఆరోపణ. ఎప్పుడూ లేని విధంగా డబ్బులు, మద్యం పంపిణీలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి BRS కార్యకర్తలను భయపెడుతూ అధికార పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారని నల్గొండ ప్రాంతంలో సంచలనం.

నోముల భగత్ హెచ్చరిక: నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ ఆరోపణలు చేస్తూ, "ఎన్నికలు నీతిగా, నిజాయితీగా జరగాలి. దొంగ ఓట్లు, డబ్బు-మద్యం మోసాలు ఆగాలి" అని అధికారులకుపిలుపునిచ్చారు. హాలియా ఎన్నికల్లో నల్గొండలోని 30, 32, 37 డివిజన్ దొంగ ఓటు ఘటనల్లా ఈ మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్రోజు మధ్యాహ్నం 64.11% ఓటింగ్ నమోదైనా, ఈ ఘటనలు ఎన్నికల వాతావరణాన్ని ఉద్వేగభరితం చేశాయి. అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News