Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:31 AM

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
07-02-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామాన్ని శనివారం ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ స్థితిని ఆమె సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వం ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ కీలకమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సారగ్, బిఎల్ఓ సూపర్వైజర్ రాంచందర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్‌, గ్రామ బిఎల్ఓ సునీత, విజయలక్ష్మి, సుందరమ్మ , పాటు ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికల ఏర్పాట్లను విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.

Sthanikam

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామాన్ని శనివారం ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ స్థితిని ఆమె సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వం ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ కీలకమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సారగ్, బిఎల్ఓ సూపర్వైజర్ రాంచందర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్‌, గ్రామ బిఎల్ఓ సునీత, విజయలక్ష్మి, సుందరమ్మ , పాటు ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికల ఏర్పాట్లను విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News