Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు
24-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/పెనుకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) సంస్థకు సంబంధించిన ఎఫ్ సి ఆర్ ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ) లైసెన్స్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2024కు ముందు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో ప్రస్తావించారు. వారి చొరవతో లైసెన్స్ పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండలో అన్నా క్యాంటీన్, టీడీపీ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్‌డీటీకి (ఎఫ్ సి ఆర్ ఎ) పునరుద్ధరణ... పెనుకొండలో సంబరాలు

Article Image

శ్రీ సత్యసాయి/పెనుకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) సంస్థకు సంబంధించిన ఎఫ్ సి ఆర్ ఎ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ) లైసెన్స్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2024కు ముందు లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో ప్రస్తావించారు. వారి చొరవతో లైసెన్స్ పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండలో అన్నా క్యాంటీన్, టీడీపీ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News