PRINT TIME: April 11, 2026 03:18 PM
అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్ను జీఎంఆర్ ఫౌండేషన్ పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్ను జీఎంఆర్ ఫౌండేషన్ పరామర్శ
January 19, 2026 08:28 PM
60 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మానూర్ మండల పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ వారి నివాసానికి చేరి పరామర్శ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ర్యాలమడుగు మాజీ ఎంపీటీసీ అంర్య నాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, సందీప్, ప్రశాంత్, మాజీ వార్డు సభ్యులు సాయిలు,రాజు, అనిల్, రాజు, చింటూ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి