Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:36 AM

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు
01-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రానికి చెందిన స్నేహితుడు సంజీవులు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కష్టసమయంలో మన స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదని, అతనికి మన వంతు సహాయం అందించాలని భావించిన మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచ్ పదో తరగతి స్నేహితులు అందరూ ఒక్కటై, మంచి మనసుతో ముందుకు వచ్చారు.మన స్నేహబంధానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి, మొత్తం రూ.21,700/- ఆర్థిక సాయాన్ని సంజీవులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మానసికంగా కూడా అండగా నిలిచాము.స్నేహం అంటే మాటలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో తోడుగా నిలబడడమే అని మరోసారి నిరూపించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి 10వ తరగతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మన స్నేహం ఇలానే ఎప్పటికీ నిలవాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

Sthanikam

అనారోగ్యంలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రానికి చెందిన స్నేహితుడు సంజీవులు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కష్టసమయంలో మన స్నేహితుడిని ఒంటరిగా వదలకూడదని, అతనికి మన వంతు సహాయం అందించాలని భావించిన మనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచ్ పదో తరగతి స్నేహితులు అందరూ ఒక్కటై, మంచి మనసుతో ముందుకు వచ్చారు.మన స్నేహబంధానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి, మొత్తం రూ.21,700/- ఆర్థిక సాయాన్ని సంజీవులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మానసికంగా కూడా అండగా నిలిచాము.స్నేహం అంటే మాటలకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో తోడుగా నిలబడడమే అని మరోసారి నిరూపించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి 10వ తరగతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మన స్నేహం ఇలానే ఎప్పటికీ నిలవాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News