Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:31 AM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
December 31, 2025 12:49 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News