Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
December 31, 2025 12:49 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News