Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
31-12-2025 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కుంభం నాగరాజును పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్

Article Image

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కుంభం నాగరాజు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజును మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

ఈ సందర్భంగా నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న జానయ్య యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్సను అత్యుత్తమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు.

అలాగే నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నాగరాజు ఆరోగ్యంగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News