Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 10:17 PM

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...
March 27, 2026 08:45 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

అన్నదానం చేయడం మహాదానము అని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం

కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రామాలయ ఆలయ ఆవరణలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో అన్నదాత మల్లెల శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్,మాజీ ఎంపిపి మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ పీఏసిఎస్ మాజీ చైర్మన్ నంబూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News