Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:31 AM

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...

అన్నదానం మహాదానం... ఎస్సై గోపాల్ రెడ్డి...
March 27, 2026 08:45 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అన్నదానం చేయడం మహాదానము అని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం

కోదాడ మండల పరిధిలోని రెడ్ల కుంట గ్రామంలో రామాలయ ఆలయ ఆవరణలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఆధ్వర్యంలో అన్నదాత మల్లెల శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాద్,మాజీ ఎంపిపి మల్లెల రాణి బ్రహ్మయ్య, మాజీ పీఏసిఎస్ మాజీ చైర్మన్ నంబూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News