PRINT TIME: April 10, 2026 07:15 AM
అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్
అనారోగ్యంతో బాధపడుతున్న యాదయ్యను పరామర్శించిన గాజుల సుకన్య శ్రీనివాస్
December 21, 2025 01:17 PM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన ఏష బోయిన యాదయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న యాదయ్యను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ పరామర్శించారు.
ఈ సందర్భంగా యాదయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి