Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:37 PM

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం
December 19, 2025 08:23 AM 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

రామన్నపేట ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. గ్రామంలో బీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కునూరు ముత్తయ్యతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News