Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:26 AM

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం
December 19, 2025 08:23 AM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డికి కేటీఆర్ ఘన సన్మానం

రామన్నపేట ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. గ్రామ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ–రవీందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. గ్రామంలో బీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కునూరు ముత్తయ్యతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News