Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:58 PM

అమరవాది తప్పుకో...మర్యాద కాపాడుకో. ఆర్యవైశ్య సంగం మహాసభ రాష్ట్ర నాయకులు సోమ నరసయ్య

అమరవాది తప్పుకో...మర్యాద కాపాడుకో. ఆర్యవైశ్య సంగం మహాసభ రాష్ట్ర నాయకులు సోమ నరసయ్య

అమరవాది తప్పుకో...మర్యాద కాపాడుకో.  ఆర్యవైశ్య సంగం మహాసభ రాష్ట్ర నాయకులు సోమ నరసయ్య
March 16, 2026 03:19 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గత 12 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ చేసిన ఒక్క పని ఏమిటో మీరే చెప్పండి. 12 సంవత్సరాలు అడిగే వారు ఎవరు లేనట్టు అందిన కాడికి దోచుకుని మళ్లీ అధ్యక్షునిగా నేనే ఉంటా అని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు. ఈ నెల 17వ తారీకు లోపు స్వతహాగా తప్పుకో.. లేనిచో చిత్తుచిత్తుగా ఓడించక తప్పదు అని ఆర్యవైశ్య మహాసభ సంఘం రాష్ట్ర నాయకులు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవిని అడ్డం పెట్టుకొని నీవు సాధించిన ఇక నీ ఆటలు చెల్లవు. మర్యాదగా తప్పుకో.. నీ విలువను కాపాడుకో.. ఎన్నికలు పెట్టాలంటూ మిడిదొడ్డి శ్యాంసుందర్ చెపితే వక్ర బుద్ధితో కోర్టు వద్దకు వెళ్లావు. దీనికి తోడు సందెట్లో సడే మియా అంటూ ఇరుక్కుల రామకృష్ణ నీకు వత్తాసు పలకటం సిగ్గుచేటు అని విమర్శించారు. . అమరవాది ఆర్యవైశ్యులకు చేసిన ఒక్క మంచి పని ఏమిటో తెలుపు.. ఏ ఒక్క పేద ఆర్యవైశ్యుడు కన్నా సహాయం చేశాడా.. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయానికి వెళితే కనీసం మర్యాద ఇవ్వలేని నీవు, నైతికంగా పోటీ చేసే హక్కు లేదు. పేద ఆర్యవైశ్యులకు న్యాయం జరగాలంటే శ్యాంసుందర్నే గెలిపించుకుందాం. అందరివాడు సేవా తత్పరుడు శ్యామ్ గెలిపించుకొని ఆర్యవైశ్య మహాసభ ను రావణాసుర చర నుండి విడిపించుకుందాము.మీ ఒక్క ఓటుతో అమరవాదిని పాతాళంలోకి తొక్కుదాం.శ్యామసుందర్ ను గెలిపించుకొని బంగారు బాట వేసుకుందాంఒక్కసారి మీరే ఆలోచించండి.

ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు హితవు పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News