Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:59 PM

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం
18-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బోరంచ గ్రామంలో పవిత్రమైన మంజీర నది ఒడ్డున వెలసిన నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో భక్తి భావంతో ఒక విశేష కార్యక్రమం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో తూమ్నూర్ గ్రామానికి పాతులాబోగూడా రమేష్ దంపతులు అమ్మవారిపై తమ అచంచల విశ్వాసం, భక్తిని వ్యక్తం చేస్తూ ఆలయానికి ఆరు ఫ్యాన్లు విరాళంగా సమర్పించారు. ఆలయ సౌకర్యాల అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. భక్తులు ఆలయ సేవలో భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయం.వారు అందించిన ఫ్యాన్లను ఆలయ చైర్మన్ బెల్లాపురం మల్లన్న మరియు అర్చకులు సిద్ధయ్య స్వామి స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్వామి రమేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి సేవలో భాగంగా చేసిన ఈ దానం వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని, వారి కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని ఆలయ వర్గాలు మరియు గ్రామస్తులు ఆకాంక్షించారు.

Sthanikam

అమ్మవారి సేవలో రమేష్ దంపతుల ఆదర్శప్రాయ విరాళం

Article Image

బోరంచ గ్రామంలో పవిత్రమైన మంజీర నది ఒడ్డున వెలసిన నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో భక్తి భావంతో ఒక విశేష కార్యక్రమం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో తూమ్నూర్ గ్రామానికి పాతులాబోగూడా రమేష్ దంపతులు అమ్మవారిపై తమ అచంచల విశ్వాసం, భక్తిని వ్యక్తం చేస్తూ ఆలయానికి ఆరు ఫ్యాన్లు విరాళంగా సమర్పించారు. ఆలయ సౌకర్యాల అభివృద్ధికి ఈ విరాళం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. భక్తులు ఆలయ సేవలో భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయం.వారు అందించిన ఫ్యాన్లను ఆలయ చైర్మన్ బెల్లాపురం మల్లన్న మరియు అర్చకులు సిద్ధయ్య స్వామి స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్వామి రమేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి సేవలో భాగంగా చేసిన ఈ దానం వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని, వారి కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని ఆలయ వర్గాలు మరియు గ్రామస్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News