Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:41 PM

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం

అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత – ఇరవై టన్నుల బియ్యం స్వాధీనం
January 10, 2026 08:41 AM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున భారీగా అక్రమ పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. నమ్మదగిన సమాచారం మేరకు మాసాన్‌పల్లి గ్రామ శివారులోని రాజారం ధాబా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో బీదర్ నుంచి నిజాంసాగర్ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు వందల క్వింటాళ్లు (ఇరవై టన్నులు) పీడీఎస్ బియ్యంతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆ లారీని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించి, సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.అక్రమ బియ్యం రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అక్రమ వ్యాపారులలో ఆందోళన నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News