ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి కి ఘనస్వాగతం
ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి కి ఘనస్వాగతం
Anjali
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కి పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన తో పాటు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖల గౌరవనీయ మంత్రి పయ్యవుల కేశవ గారు,రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ గౌరవ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు,రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత,కూడా విచ్చేశారు.మంత్రి కి హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపి అంబిక లక్ష్మీ నారాయణ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాట్టి వెంకట ప్రసాద్,సింగనమల్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి