Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:56 PM

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక
April 01, 2026 09:58 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్‌ను విజయవాడలో జరిగిన ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఐసా రాష్ట్ర కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పునీత్, సురేష్ నాయక్, పవన్, ప్రభు, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News