Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:11 PM

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక

AISA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెనుకొండ రమేష్ ఎన్నిక
April 01, 2026 09:58 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్‌ను విజయవాడలో జరిగిన ఏఐఎస్ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

రమేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఐసా రాష్ట్ర కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పునీత్, సురేష్ నాయక్, పవన్, ప్రభు, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News