Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:32 AM

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి!  డి హరినాథ్
17-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తినిర్మల్ కుమార్ 50 లక్షల లంచం తీసుకున్నారని ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ కు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)పేరుతో పంపిన లేఖ నకిలీదని ఐలాజ్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటనలో తెలియజేసిందని దోషులపై చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. ఐలాజ్ పేరుతో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ద్వారా అనుకూలమైన ఆర్డర్ పొందడానికి క్లయింటు నుండి 50 లక్షలు లంచం తీసుకున్నారని ఐలాస్ పేరుతో అసత్య ఆరోపణకు పూనుకోవటం నీతి బాహ్యమైన చర్య అని హరినాథ్ అన్నారు.ఈ రిపోర్ట్ పలితంగా జస్టిస్ నిర్మల్ కుమార్ ఆ కేసు నుండి తప్పుకున్నారన్నారు.మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమగ్రంగా దీనిపైవిచారించి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా అసత్య ఆరోపణలు చేసే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందని హరినాథ్ అన్నారు

Sthanikam

ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్

Article Image

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తినిర్మల్ కుమార్ 50 లక్షల లంచం తీసుకున్నారని ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ కు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)పేరుతో పంపిన లేఖ నకిలీదని ఐలాజ్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటనలో తెలియజేసిందని దోషులపై చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. ఐలాజ్ పేరుతో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ద్వారా అనుకూలమైన ఆర్డర్ పొందడానికి క్లయింటు నుండి 50 లక్షలు లంచం తీసుకున్నారని ఐలాస్ పేరుతో అసత్య ఆరోపణకు పూనుకోవటం నీతి బాహ్యమైన చర్య అని హరినాథ్ అన్నారు.ఈ రిపోర్ట్ పలితంగా జస్టిస్ నిర్మల్ కుమార్ ఆ కేసు నుండి తప్పుకున్నారన్నారు.మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమగ్రంగా దీనిపైవిచారించి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా అసత్య ఆరోపణలు చేసే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందని హరినాథ్ అన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News