Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:25 AM

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం
06-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

జాతీయ స్థాయిలో జరిగిన ఐఎన్టిఎస్ఓ (అంతర్జాతీయ టాలెంట్ చర్చ్ ఒలంపియాడ్) పోటీ పరీక్షలలో కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచినారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల బృందం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు, మెమొంటోలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు విద్య తో పాటు వ్యాయామం కూడా అవసరమని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉంటూ మీ లక్ష్యాన్ని సాధించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. విజేతలుగా మొదటి బహుమతి లాప్టాప్ ను రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లు గెలుపొందారు. రెండవ బహుమతి ట్యాబ్ ను ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తోపాటు చాలామంది విద్యార్థులు బహుమతులు సాధించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఈజిఎం మురళీకృష్ణ బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్స్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్, కోఆర్డినేటర్ వెంకట్, డీన్స్, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్టిఎస్ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

Article Image

జాతీయ స్థాయిలో జరిగిన ఐఎన్టిఎస్ఓ (అంతర్జాతీయ టాలెంట్ చర్చ్ ఒలంపియాడ్) పోటీ పరీక్షలలో కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచినారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల బృందం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి పాల్గొని విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు, మెమొంటోలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు విద్య తో పాటు వ్యాయామం కూడా అవసరమని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉంటూ మీ లక్ష్యాన్ని సాధించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. విజేతలుగా మొదటి బహుమతి లాప్టాప్ ను రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లు గెలుపొందారు. రెండవ బహుమతి ట్యాబ్ ను ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తోపాటు చాలామంది విద్యార్థులు బహుమతులు సాధించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఈజిఎం మురళీకృష్ణ బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్స్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్, కోఆర్డినేటర్ వెంకట్, డీన్స్, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News