Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:47 PM

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
January 11, 2026 06:42 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆదివారం సూర్యాపేటలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తూ ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25న లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళల హక్కులు, భద్రత, ఉపాధి, విద్య తదితర సమస్యలపై మహాసభల్లో చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News