Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
February 06, 2026 09:29 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం లో శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మెన్ సతీష్ కుమార్ కులకర్ణి, వైస్ చైర్మన్ గువ్వ భీమన్న మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఐ న్యూస్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. ఐ న్యూస్ లోని ప్రసారాలు ప్రభుత్వం ప్రజలకు అనుసంధానం చేస్తూ కొనసాగే వార్త కథనలు ప్రజలకు ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఐ న్యూస్ లో ఇన్ డెప్త్, ఇదీ నిజం, ప్రైమ్ టైం డెబిట్, ఫోకస్లోగుట్టు, న్యూస్ ఎజెండా, ఐ మాక్స్,తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయిన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ గువ్వ భీమన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి,వీరయ్య స్వామి, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న, సందీప్ స్వామి, మల్లప్ప,ఆలయ సిబ్బంది, అర్చకులు ఇందూరి కృష్ణ, ఈశ్వరయ్య స్వామి,బస్వరాజ్ స్వామి,మఠం బస్వరాజ్ స్వామి, రంగనాథ్ తదితరు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News