ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం లో శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మెన్ సతీష్ కుమార్ కులకర్ణి, వైస్ చైర్మన్ గువ్వ భీమన్న మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఐ న్యూస్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. ఐ న్యూస్ లోని ప్రసారాలు ప్రభుత్వం ప్రజలకు అనుసంధానం చేస్తూ కొనసాగే వార్త కథనలు ప్రజలకు ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఐ న్యూస్ లో ఇన్ డెప్త్, ఇదీ నిజం, ప్రైమ్ టైం డెబిట్, ఫోకస్లోగుట్టు, న్యూస్ ఎజెండా, ఐ మాక్స్,తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయిన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ గువ్వ భీమన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి,వీరయ్య స్వామి, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న, సందీప్ స్వామి, మల్లప్ప,ఆలయ సిబ్బంది, అర్చకులు ఇందూరి కృష్ణ, ఈశ్వరయ్య స్వామి,బస్వరాజ్ స్వామి,మఠం బస్వరాజ్ స్వామి, రంగనాథ్ తదితరు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి