Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:46 PM

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
February 06, 2026 09:29 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం లో శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మెన్ సతీష్ కుమార్ కులకర్ణి, వైస్ చైర్మన్ గువ్వ భీమన్న మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఐ న్యూస్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. ఐ న్యూస్ లోని ప్రసారాలు ప్రభుత్వం ప్రజలకు అనుసంధానం చేస్తూ కొనసాగే వార్త కథనలు ప్రజలకు ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఐ న్యూస్ లో ఇన్ డెప్త్, ఇదీ నిజం, ప్రైమ్ టైం డెబిట్, ఫోకస్లోగుట్టు, న్యూస్ ఎజెండా, ఐ మాక్స్,తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయిన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ గువ్వ భీమన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి,వీరయ్య స్వామి, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న, సందీప్ స్వామి, మల్లప్ప,ఆలయ సిబ్బంది, అర్చకులు ఇందూరి కృష్ణ, ఈశ్వరయ్య స్వామి,బస్వరాజ్ స్వామి,మఠం బస్వరాజ్ స్వామి, రంగనాథ్ తదితరు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News