Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:47 PM

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ
06-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం లో శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మెన్ సతీష్ కుమార్ కులకర్ణి, వైస్ చైర్మన్ గువ్వ భీమన్న మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఐ న్యూస్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. ఐ న్యూస్ లోని ప్రసారాలు ప్రభుత్వం ప్రజలకు అనుసంధానం చేస్తూ కొనసాగే వార్త కథనలు ప్రజలకు ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఐ న్యూస్ లో ఇన్ డెప్త్, ఇదీ నిజం, ప్రైమ్ టైం డెబిట్, ఫోకస్లోగుట్టు, న్యూస్ ఎజెండా, ఐ మాక్స్,తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయిన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ గువ్వ భీమన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి,వీరయ్య స్వామి, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న, సందీప్ స్వామి, మల్లప్ప,ఆలయ సిబ్బంది, అర్చకులు ఇందూరి కృష్ణ, ఈశ్వరయ్య స్వామి,బస్వరాజ్ స్వామి,మఠం బస్వరాజ్ స్వామి, రంగనాథ్ తదితరు

Sthanikam

ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం లో శుక్రవారం ఆలయ కమిటీ ఛైర్మెన్ సతీష్ కుమార్ కులకర్ణి, వైస్ చైర్మన్ గువ్వ భీమన్న మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు ఐ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఐ న్యూస్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. ఐ న్యూస్ లోని ప్రసారాలు ప్రభుత్వం ప్రజలకు అనుసంధానం చేస్తూ కొనసాగే వార్త కథనలు ప్రజలకు ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఐ న్యూస్ లో ఇన్ డెప్త్, ఇదీ నిజం, ప్రైమ్ టైం డెబిట్, ఫోకస్లోగుట్టు, న్యూస్ ఎజెండా, ఐ మాక్స్,తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయిన్నారు.కార్యక్రమం లో ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ గువ్వ భీమన్న, ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి,వీరయ్య స్వామి, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న, సందీప్ స్వామి, మల్లప్ప,ఆలయ సిబ్బంది, అర్చకులు ఇందూరి కృష్ణ, ఈశ్వరయ్య స్వామి,బస్వరాజ్ స్వామి,మఠం బస్వరాజ్ స్వామి, రంగనాథ్ తదితరు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News