అంగవైకల్యాన్ని జయించి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల విద్యార్థి పసల ప్రసాద్ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అభినందించి సత్కరించారు.
5364 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి