Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

అంగన్వాడి కేంద్రాలకు విద్యా సామాగ్రి పంపిణీ

అంగన్వాడి కేంద్రాలకు విద్యా సామాగ్రి పంపిణీ

అంగన్వాడి కేంద్రాలకు విద్యా సామాగ్రి పంపిణీ
March 28, 2026 04:42 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ అంగన్వాడి కేంద్రాలకు ఎస్బిఐ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రీస్కూల్ మెటీరియల్ అందజేశారు. ఎల్ఈడి టీవీ, రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, స్టీల్ పాత్రలు, వర్క్ బుక్స్, నోట్స్, పెన్సిల్స్, ఆట వస్తువులు తదితర సామాగ్రి పంపిణీ చేశారు.

మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ ఈ సామాగ్రి చిన్నారుల విద్య, పోషణ, అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్ క్రాంతి కుమార్, సర్పంచ్ మహేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News