Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

అందుబాటులోకి విజయవాడ కాజా నుండి వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే

అందుబాటులోకి విజయవాడ కాజా నుండి వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే

అందుబాటులోకి విజయవాడ కాజా నుండి వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే
January 15, 2026 08:32 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకూ ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మొదట అధికారుల వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై అన్నిరకాల వెహికల్స్ ను అనుమతిస్తున్నారు బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నె-కోల్ కతా)ని నేషనల్ హైవే 65 (విజయవాడ హైదరాబాద్)తో అనుసంధానించే ముఖ్యమైన ప్రాజెక్ ఇది. ఈ రోడు అందుబాటులోకి రావడంతో విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ గా రాజధాని అమరావతి లేదా హైదరాబాద్, ఏలూరు వైపుగా వెళొచచు. మార్చినాటికి రెండోవైపు రోడును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు వెలడించారు. 48 కిలోమీటర పొడవున ఆరులేనతో ఈ రహదారి నిర్మితమవుతోంది. దీంతో విజయవాడ గన్నవరం కీ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News