Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రిన్సిపాల్ ఎస్. రాజా ఎక్కడ? కలెక్టర్లు మారినా… నిర్లక్ష్యం యథాతథం! ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 09:22 PM

అధికార కాంగ్రెస్‌కు ఓటేద్దాం.. జహీరాబాద్ అభివృద్ధికి బాటలు వేద్దాం

అధికార కాంగ్రెస్‌కు ఓటేద్దాం.. జహీరాబాద్ అభివృద్ధికి బాటలు వేద్దాం

అధికార కాంగ్రెస్‌కు ఓటేద్దాం.. జహీరాబాద్ అభివృద్ధికి బాటలు వేద్దాం
February 08, 2026 07:45 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి .భాస్కర్ రెడ్డి

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి R.గంగవతి (రాజశేఖర్) కి మద్దతుగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో DCC కార్యదర్శి, మాజీ ZPTC K.భాస్కర్ రెడ్డి (న్యాల్కల్ మండలం) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 23వ వార్డు అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచి 23వ వార్డు అభ్యర్థి గంగవతి (రాజశేఖర్) ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ఓటర్లను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ (సర్పంచ్–చినిగేపల్లి), M.రమేష్ (సర్పంచ్–చిక్కుర్తి), PACS చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, కాలనీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News