Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు

అధైర్యపడొద్దు… అందరికీ పదవులు
December 27, 2025 06:01 PM 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌లో అందరికీ అవకాశం… జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి

సూర్యాపేట స్థానికం ప్రతినిధి

సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని పీసీసీ పరిశీలకులు బిజ్జి శత్రు రావు, మానాల మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి చేస్తామన్నారు.

అన్ని మండలాల నుంచి ప్రతినిధ్యంతో డీసీసీ కూర్పు చేస్తామని, మహిళలకు 20 శాతం పదవులు కేటాయిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కమిటీలు లేకుండా కార్యకర్తలతో గులాంగిరి చేయించిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కార్యకర్తల విజయం అని, రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News