Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:15 AM

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్
December 11, 2025 07:22 PM 259 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా


రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని ఇంద్ర పాలనగరం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించి ఒక్కసారిఅవకాశం ఇస్తే ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్ అన్నారు. గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవ చేయడానికి బరిలో ఉన్నానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News