Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్

ఆదరించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్
December 11, 2025 07:22 PM 254 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా


రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని ఇంద్ర పాలనగరం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించి ఒక్కసారిఅవకాశం ఇస్తే ఆద ర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గర్ధస్ విక్రమ్ అన్నారు. గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవ చేయడానికి బరిలో ఉన్నానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News