Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
14 వ వార్డు గణేష్ నగర్‌లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:29 PM

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక
May 07, 2026 08:16 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు “రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక - వన్ విలేజ్ వన్ మంత్ - 4 విజిట్స్” కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ సభలో ఎమ్మార్వో అధ్యక్షతన రెవెన్యూ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పెనుకొండ మండల కన్వీనర్ దండు ఈశ్వర్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో, మండల సర్వేయర్, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News