Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 09:10 PM

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక

ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక
May 07, 2026 08:16 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు “రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక - వన్ విలేజ్ వన్ మంత్ - 4 విజిట్స్” కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ సభలో ఎమ్మార్వో అధ్యక్షతన రెవెన్యూ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పెనుకొండ మండల కన్వీనర్ దండు ఈశ్వర్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో, మండల సర్వేయర్, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News