Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం
February 07, 2026 01:32 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News