Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:36 AM

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం
07-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

Sthanikam

అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News