PRINT TIME: May 26, 2026 08:52 PM
అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు
అభివృద్ధి కోసం ప్రజల తీర్పు – చేయి గుర్తుకే ఓటు
February 04, 2026 06:48 PM
97 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి భవాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ, పేదల జీవితాల్లో మార్పు తెస్తున్న ప్రభుత్వ పాలనను మరింత బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి