Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల
March 30, 2026 09:30 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న జై భీమ్ ర్యాలీ మరియు జయంతి సభకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ తన నివాసం నందు విడుదల చేశారు. ఏప్రిల్ 14న వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ, అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని మంత్రి సవితమ్మ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ చేసిన పోరాటాల వల్లే సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధ్యమయ్యాయని అన్నారు. కార్యక్రమానికి బహుజన చైతన్య వేదిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News