Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:09 PM

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల

అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ కరపత్రం విడుదల
March 30, 2026 09:30 AM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించనున్న జై భీమ్ ర్యాలీ మరియు జయంతి సభకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ తన నివాసం నందు విడుదల చేశారు. ఏప్రిల్ 14న వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ, అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని మంత్రి సవితమ్మ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ చేసిన పోరాటాల వల్లే సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధ్యమయ్యాయని అన్నారు. కార్యక్రమానికి బహుజన చైతన్య వేదిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News