PRINT TIME: April 11, 2026 11:00 AM
ఆవులు పై పులి దాడి సంఘటన కలకలం
ఆవులు పై పులి దాడి సంఘటన కలకలం
January 22, 2026 09:53 AM
170 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ :
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం, నాగులగూడెం పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరించడం కలకలం రేగింది.కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మ లకు చెందిన మూడు అవ్వులపై (అందులో ఒకటి సుడి ఆవు)పై దాడి చేసింది.చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఫారెస్ట్ అధికారులు. పులిని వెతికే పనిలో ఉన్నామన్న ఫారెస్ట్ అధికారులు.భయం దోళన లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రాంతాల వారు కంగారు పడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి