Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా
January 30, 2026 06:13 PM 391 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో పిల్లలమర్రి మధుసూదన్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ప్రధాన సమస్యలు నాకు అవకాశం ఇస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గెలిచిన మూడు నెలల లోపు పూర్తి చేస్తానని,అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు.19వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను నాయకుడిగా కాదు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News