Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:22 PM

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా

ఆశీర్వదించండి 19 వ వార్డ్ ప్రజలారా అండగా ఉంటా
January 30, 2026 06:13 PM 386 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో పిల్లలమర్రి మధుసూదన్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ప్రధాన సమస్యలు నాకు అవకాశం ఇస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గెలిచిన మూడు నెలల లోపు పూర్తి చేస్తానని,అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు.19వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను నాయకుడిగా కాదు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News