Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:28 PM

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
29-12-2025 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

Sthanikam

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

Article Image

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News