Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:06 AM

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
December 29, 2025 01:12 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News