PRINT TIME: April 11, 2026 01:58 PM
ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
ఆరుగొలనుపేట వాసికి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసి అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి
January 21, 2026 03:21 PM
35 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 21(ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన చింతలపాటి విజయలక్ష్మికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 2,01,460 రూపాయల విలువైన LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తెల్లూరి శేఖర్ లు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి