Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:55 AM

ఆరెగూడెం గ్రామంలో నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ

ఆరెగూడెం గ్రామంలో నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ

ఆరెగూడెం గ్రామంలో నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ
January 08, 2026 06:01 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పేరబోయిన కార్తీక్

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు,యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య 2026 సంబందించిన నూతన సంవత్సర క్యాలెండర్లు పంపిణీ నిర్వహించారు. ఆరెగూడెం గ్రామ సర్పంచ్ పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తీక్ చేతుల మీదిగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పేరబోయిన కార్తీక్,కార్యదర్శి,బొల్లా వెంకటేష్,సర్పంచ్ పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తీక్ ఉపసర్పంచ్ కొల్లూరి లత నాగరాజు,వార్డు సభ్యులు బరిగెల వెంకటేష్,పల్లె భాస్కర్,ఆరేగూడెం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లూరి అంజనేయులు,మోటకొండూరు మండల సోషల్ మీడియా కొల్లూరి హరిబాబు,మరిబోయిన ఎల్లయ్య,మహేందర్,నల్లమాస అంజయ్య,శ్రీనివాస్,బాల్న ర్సింహా,సిద్ధులు,వీరయ్య,సత్యక్రిష్ణ,అనిల్,బాలరాజు,మల్లేష్,రాజు,శేఖర్,రాజశేఖర్,అభిలాష్,శ్రీశైలం,కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News