Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:31 PM

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం

ఆపదలో రక్తదానం… నాగరాజుకు సత్కారం
December 27, 2025 06:55 PM 214 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

13 వ సారి రక్తదానం చేసిన రాజు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన జక్కలి నాగరాజు శనివారం 13వ సారి రక్తదానం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిల్ల గ్రామానికి చెందిన మాలోతు దివ్య డెలివరీ నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి లో చేరగా బి నెగిటివ్ రక్తం అవసరమని బంధువులు సమాచారం సోషల్ మీడియా లో పంపగా స్పందించి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న ఎవరైనా తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి రక్త దానం చేస్తున్న నాగరాజు ను పలువురు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News