Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:11 PM

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్
March 23, 2026 07:35 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కోదాడ పట్టణంలోని ఒక సప్లిమెంటరీ పరీక్షా కేంద్రంలో సోమవారం ఇంగ్లీష్ సబ్జెక్టుకు కేవలం ఒకే ఒక అభ్యర్థి కేటాయించబడ్డాడు.అయితే, ఆ అభ్యర్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు. దీంతో పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్, పోలీసు, ఏఎన్ఎం, వాటర్ బాయ్ సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఆ ఒక్క అభ్యర్థి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇది పరీక్షా కేంద్రంలో ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News