Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 AM

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్
March 23, 2026 07:35 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఆ పది పరీక్షా కేంద్రానికి ఒక్కడే కానీ... అతను ఆబ్సెంట్

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కోదాడ పట్టణంలోని ఒక సప్లిమెంటరీ పరీక్షా కేంద్రంలో సోమవారం ఇంగ్లీష్ సబ్జెక్టుకు కేవలం ఒకే ఒక అభ్యర్థి కేటాయించబడ్డాడు.అయితే, ఆ అభ్యర్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు. దీంతో పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, ఇన్విజిలేటర్, పోలీసు, ఏఎన్ఎం, వాటర్ బాయ్ సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఆ ఒక్క అభ్యర్థి కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇది పరీక్షా కేంద్రంలో ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News