Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 08:54 PM

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు
July 10, 2026 05:26 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News