Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:29 AM

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు
09-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు


99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా TGSRTC ఆధ్వర్యంలో తార్నాక హాస్పిటల్‌కు చెందిన డా. గౌరీ మేడం గారు కోదాడ డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. డా. గౌరీ గారు ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ప్రాముఖ్యత వంటి అంశాలపై విపులంగా వివరించారు.ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది,ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు, ఒత్తిడి నిర్వహణ, నిద్రలేమి, షుగర్, బీపీ వంటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు AMF స్టేషన్ మేనేజర్,సూపర్ వైజర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు

Article Image

99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు


99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా TGSRTC ఆధ్వర్యంలో తార్నాక హాస్పిటల్‌కు చెందిన డా. గౌరీ మేడం గారు కోదాడ డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. డా. గౌరీ గారు ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ప్రాముఖ్యత వంటి అంశాలపై విపులంగా వివరించారు.ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది,ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు, ఒత్తిడి నిర్వహణ, నిద్రలేమి, షుగర్, బీపీ వంటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు AMF స్టేషన్ మేనేజర్,సూపర్ వైజర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News