Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్

8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్
December 12, 2025 07:36 PM 283 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

యాదాద్రి–భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 8వ వార్డు మెంబర్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్దుల్ వహీద్ మహమ్మద్, గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో తాను చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన, ఆ సమయంలో ప్రజల పక్కన నిలబడి అనేక విధాలుగా సహాయం చేసిన విషయాన్ని పేర్కొన్నారు.

“వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇస్తే, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసుకుంటాను. రోడ్లు, డ్రెయినేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంటాను” అని అబ్దుల్ వహీద్ మహమ్మద్ అన్నారు.

కరోనా టైం లో చేసిన సేవ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News