Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా
February 06, 2026 04:56 PM 249 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏడవ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి సుందరయ్య కాలనీలో ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ఓటు అభ్యర్థించారు. కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇంటింటికి ప్రతిరోజు కృష్ణ వాటర్ ఇస్తామని, మురుగునీరు వెళ్ళుటకు అన్ని బజార్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి నాయకురాలుగా కాకుండా మీకు సేవకురాలుగా ఉంటానని అన్నారు. ఈ ప్రచారంలో దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, ఐలయ్య, అశోక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కాలనీ మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News