Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:16 PM

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం
February 08, 2026 11:51 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News