Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం
February 08, 2026 11:51 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News