Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం
February 08, 2026 11:51 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News