Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:43 AM

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం
08-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

48వ వార్డులో మార్పు ఖాయం

Article Image

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News