Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:19 PM

46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం

46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం

46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం
February 08, 2026 11:51 PM 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 46వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆంగోతు సంధ్య భావ్ సింగ్ ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.గత ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని ఆమె స్పష్టం చేశారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు బలపడినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన ప్రజలకు భరోసా ఇచ్చిందని, అభివృద్ధి చేసిన చేతులకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆదరణే ఈ ఎన్నికల్లో 46వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయానికి నిదర్శనమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుతో మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News