PRINT TIME: May 26, 2026 04:19 PM
35 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
35 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
January 29, 2026 12:06 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 వార్డులను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చినారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి