Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:23 PM

35 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

35 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

35 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
January 29, 2026 12:06 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 వార్డులను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చినారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News