PRINT TIME: July 11, 2026 12:42 AM
31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్ఎస్సీ విద్యార్థులు
31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్ఎస్సీ విద్యార్థులు
May 20, 2026 04:51 PM
31 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
గుండ్రంపల్లి గ్రామంలో 1994-95 ఎస్ఎస్సీ బ్యాచ్కు చెందిన విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల అనంతరం విద్యార్థులు, విద్యార్థినీలు ఒకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, చిన్ననాటి పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బోయ అంజయ్య మరియు శంకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి