Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:42 AM

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

31 ఏళ్ల తర్వాత కలిసిన 1994-95 ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు
May 20, 2026 04:51 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుండ్రంపల్లి గ్రామంలో 1994-95 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల అనంతరం విద్యార్థులు, విద్యార్థినీలు ఒకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, చిన్ననాటి పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బోయ అంజయ్య మరియు శంకర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1994-95 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News