Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి
February 07, 2026 09:35 AM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తాళ్ల సింగారం గ్రామ సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను కొనసాగుతున్నాను.కావున చౌటుప్పల్ మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండే సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను గెలిపించినట్లయితే 2వ వార్డు మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 20 వార్డులు గెలిచి తీరుతామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News