Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:05 PM

25 ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

25 ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

25 ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు
June 01, 2026 08:47 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు గరిసే ఐలయ్య, బద్దం రమేష్, నిర్మల, శిల్ప, శారద, మాధగోని శంకర్, మాధవి, కడగంచి నగేష్, మధుసూదన్,బాతరాజు గురుమూర్తి, సంధ్యరాణి, బోయ సంతోష, ఉయ్యాల గణేష్, బోయ సుధాకర్ 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News