Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

23వ వార్డులో బీజేపీ ప్రచార వేగం

23వ వార్డులో బీజేపీ ప్రచార వేగం

23వ వార్డులో బీజేపీ ప్రచార వేగం
February 08, 2026 03:04 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కమలం గుర్తుకే ఓటు వేయాలి

పిడమర్తి నాగేశ్వరి పిలుపు

సూర్యాపేట మున్సిపాలిటీ 23వ వార్డులో బీజేపీ పార్టీ ప్రచారం వేగంగా కొనసాగుతోంది. 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పిడమర్తి నాగేశ్వరి మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.అవినీతిని కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను కమలం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో విజయం సాధించి 23వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News