Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు
February 05, 2026 07:15 PM 429 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తర్ పాషా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిర్వహించారు. చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కింది అని అన్నారు.మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తరువాత రాష్ట్రంలోవచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.20 వ వార్డులో అత్తర్ పాషా ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీర్కాటి నిరంజన్ గౌడ్,చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం,రాము,మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News