Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:09 AM

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు
05-02-2026 439 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తర్ పాషా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిర్వహించారు. చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కింది అని అన్నారు.మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తరువాత రాష్ట్రంలోవచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.20 వ వార్డులో అత్తర్ పాషా ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీర్కాటి నిరంజన్ గౌడ్,చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం,రాము,మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తర్ పాషా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిర్వహించారు. చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కింది అని అన్నారు.మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తరువాత రాష్ట్రంలోవచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.20 వ వార్డులో అత్తర్ పాషా ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీర్కాటి నిరంజన్ గౌడ్,చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం,రాము,మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News