Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:10 AM

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
07-02-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణ గోని శంకరయ్య

చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 19వ వార్డు అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని 19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణగోని శంకరయ్య అన్నారు.శనివారం ఆయన గడపగడపకు ప్రచారం చేశారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.19వ వార్డు వడ్ల దాటి ఏరియాలో ప్రచారంలో భాగంగా తిరుగుతూ 19 వార్డులో మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య వంటి మౌలిక సదుపాయా కరువైయాన్నారు.దోమలు,ఈగలతోటి కాలనివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.దోమల వలన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని వాపోయారు. ఇంతకుముందు గెలిచిన కౌన్సిలర్ ప్రజలను, వార్డులో మౌలిక వసతులను గాలికి వదిలేసి తన ఖజానా నింపుకున్నారన్నారు. వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

Article Image

19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణ గోని శంకరయ్య

చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 19వ వార్డు అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని 19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణగోని శంకరయ్య అన్నారు.శనివారం ఆయన గడపగడపకు ప్రచారం చేశారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.19వ వార్డు వడ్ల దాటి ఏరియాలో ప్రచారంలో భాగంగా తిరుగుతూ 19 వార్డులో మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య వంటి మౌలిక సదుపాయా కరువైయాన్నారు.దోమలు,ఈగలతోటి కాలనివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.దోమల వలన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని వాపోయారు. ఇంతకుముందు గెలిచిన కౌన్సిలర్ ప్రజలను, వార్డులో మౌలిక వసతులను గాలికి వదిలేసి తన ఖజానా నింపుకున్నారన్నారు. వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News