Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం

17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం
March 10, 2026 09:21 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్కో ఏఈ సతీష్ కి వినతిపత్రం అందజేశారు. 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి–సాయిలు అధికారిని కలిసి వార్డులో తరచుగా ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, లైన్ సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాధనీ గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్‌కే యూసుఫ్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News